31 డిసెం, 2012

సివి సుబ్బన్న


మార్క్సిస్టు మేధావి, చరిత్ర రచయిత ఏటుకూరి బలరామమూర్తి,







సి.రాఘవాచారి,విశాలాంధ్ర ఎడిటర్


ఆచార్య వేటూరి ఆనందమూర్తి





పుట్టపర్తిని అనుకరించటం అసాధ్యం అచార్య Y.బాలగంగాధర రావు.


గజ్జెల మల్లారెడ్డి






ఎన్ని కావ్యాలు రాసినా
వివిధ భాషలలో ఎంత్ అపరిచయమున్నా
నారాయణాచార్యులు సంతృప్తి చెందలేదు
"నేనింత శ్రమించి సాహిత్యాన్ని రచించాను..
ఇందుకు నాకు దక్కిన ప్రతిఫలమేముందిరా..?" 

అనేవారు.
విశ్వనాధ తరువాత 

జ్ఞాన పీఠ తనను వరిస్తుందని
ఆయన నమ్ముకున్నట్టుంది.
అందుకు కారణం..
నేడు సాహిత్య రంగంలో వికట తాండవమాడుతున్న 

క్షుద్ర రాజకీయాల గురించిన ఆయన అజ్ఞానమే నని 
చెప్పవలసి వుంటుంది.
అందువల్లనే 

ఆచార్యుల మనశ్శాంతికోసం ఇలా విన్నవించుకుంటున్నాను.
 

"జ్ఞానపీఠ రాలేదని
గ్లాని చెంది ఫలితమేమి
పట్టువిద్య లోతెరుగని
బాధవల్ల లాభమేమి
పైరవీలు లేనిది చిరు పదవి రాదు మహాకవీ
సామర్థ్యానికి నూకలు చెల్లినాయి కళారవీ.."


గజ్జెల మల్లారెడ్డి,ఉదయం,9.9.90

గుంటూరు శేషేంద్ర శర్మ





సాహిత్యంలో ఉన్న అతి కొద్ది మహాపర్వతాల్లో ఆయన ఒకరు.
ఆయన మరణం తర్వాత అంతటి ఔన్నత్యం కలిగిన వ్యక్తి మరొకరు దొరకరనేది సుస్పష్టం.
అనేక భాషలలో పాండిత్యాన్ని కలిగి వుండటమే కాక 

ఆయనలోని అత్యున్నత ప్రతిభాసామర్థ్యాలను ఋజువు చేసే 
కావ్య కృతులు అనేకం వున్నాయి.
గుంటూరు శేషేంద్ర శర్మ ,ఆంధ్రభూమి-2.9.1990