17 జూన్, 2013


కవిత్వానికి 


శేషేంద్ర అనే ఒక అభివ్యక్తి అలంకారాన్ని కానుక చేసి 


అద్వితీయ స్థానాన్ని పొందిన కవి 


శ్రీ గుంటూరు శేషేంద్ర శర్మ. 


భాషలో, 


భావంలో 


దృక్పథ ప్రకటనలో 


కవి కుండాల్సిన నైతిక ధైర్యం 


ఆయన రాసిన ప్రతిపాదంలోనూ కనిపిస్తుంది. 


కవి 


సామాజిక, 


సాంస్కృతిక నాయకుడై 


జాతిని నడపాలని భావించిన 


శేషేంద్ర కవిసేన పేరుతో 


ఒక మహా ఉద్యమాన్నే నడిపారు. 


సాహిత్య రంగంలో శేషేంద్ర 


ఎప్పుడూ ఒక సంచలనమే. 


సొరాబు నుంచి 


ఆయన ఆధునిక మహాభారతం దాకా 


గరీబు వెంట నడిచారు. 


ఆయన అభివ్యక్తి ప్రభావానికి లొంగని కవులు 


తెలుగులో అరుదుగా కనిపిస్తారు.



“ప్రసిద్ద దాక్షిణాత్య ఆధునిక కవులు” 


కూర్పు : కడియాల రామ్ మోహన్ రాయ్ 


పుస్తకం వెనుక  ముద్రించిన  అక్షర సత్యాలివి 


ప్రచురణమాలికలో మూడవదిగా 


ద్రావిడ విశ్వవిద్యాలయం ఈ గ్రంథాన్ని 


వెలువరించింది .


అటువంటి శేషేంద్ర శర్మ పుట్టపర్తిని గూర్చి 


ఏమంటారో చూడండి