11 జన, 2013

ఇది హిందీ జ్ఞానపీఠ్ అవార్డ్ గ్రహీత మహదేవి వర్మ పుట్టపర్తి వారికి 1955లో వ్రాసిన లేఖ


ఇది హిందీ జ్ఞానపీఠ్ అవార్డ్ గ్రహీత మహదేవి వర్మ పుట్టపర్తి వారికి 1955లో వ్రాసిన లేఖ by Anu Radha

పా ద్య ము


"ఋషికాని వాని వ్రాతలు మసి దండుగ కాక ఇంకేమి..?"
 అని  ఎన్నో రచనలను స్వహస్తాలతో చించివేసిన 
పుణ్యపురుషుడు పుట్టపర్తి 
వ్రాసిన వ్రాతలతో పాటూ 
ఋషి కావడానికీ ..
 త్రికరణ శుధ్ధిగా ప్రయత్నించిన 
"పుట్టపర్తి"
 నభూతో న భవిష్యతి. 

ఈ "పాద్యమ"నబడే గ్రంధం
మరాఠీలో సంత సాహిత్యాన్ని చదువుతూఉండిన కాలంలో
ఆ ప్రేరణతో వ్రాసినది
"ప్రేమా భక్తీ మొదలైన వాటికి నశ్వరత్వమూ మాలిన్యమూ లేనట్లే
వాని లక్ష్యాలకు కూడా లేవు
ఈ సత్యాన్ని అనుభవించిన వారు ఋషులు -  కవులు "
 అంటారు. పుట్టపర్తి వారు.